మన విద్యా విధానం మాతృ భాష పర్తిరక్ష్ణ స్ఫూర్తి తోనే జరగాలి అని నా
ఉద్దేశ్యం .ఇప్పటికీ మాతృ భాష పరిరక్షణకు రాజ్యాంగం నిర్దేసిన్చిన రీతిలో
పరిపాలన మన రాష్ట్రం లో జరగడం లేదు .ఉదాహరణకి 2003 లో వచ్చిన GO ప్రకారం
వున్నత పాఠశాలా స్థాయి
వరకు తెలుగును ఒక పాఠ్యాం శం గా తప్పనిసరి చేస్తూ ఇచిన go ఇది. దాన్ని
ఇప్పటి వరకు అమలు చేయలేదు .ఇంగ్లీష్ తో పాటు మాతృ భాష ని సమంగా
నేర్పించినపుడే పిల్లల ఆలోచనా పరిధి పెరుగుతుంది త్రిభాషా సూత్రం దిశగా
మనం కదలాలి .అందుకు రాజకీయ మనసు ,ప్రజల వత్తిడి కలిసిరావాలి
తమిళనాడు లో లాగా భాషోద్యమ పవనాలు బలం గ వీయాలి .రేపు జరగబోయే ప్రపంచ
తెలుగు మహాసభలు ఇందుకు దోహదం చేసేలా ప్రణాలికలు సిద్ధం చేయాలి .మాత్రు
భాషోద్యమం మరింత శక్తి సంపన్న మయ్యేలా ఈ తెలుగు మహాసభలు పునాది వెయ్యాలి
ప్రాధమిక పా ట శాలల్లో గురువులు తెలుగునినేర్పించాడం నుండి ఈ ఉద్యమం
మొదలవ్వాలి .'జాని జాని ఎస్ పాప 'తో కాకుండా' చేతి వెన్న ముద్ద చెంగల్వ
పూదండ' వంటి గేయాలతో బాల్యాన్ని ఆరంభింపచేయాలి .మ న భాష సజీవం గా
ఉండాలంటే భావి తరాలకు దానితో అనుభంధమేర్పడాలి తెలుగు భాషా బోధకులకు
విలువనిచి వారికి పదోన్నతులు ,గౌరవ పురస్కారాలు ,ఇస్తే తెలుగు ని వారే
ఇనుమన్దిమ్ప చేస్తారు .'వుమ్మ నీరులోనే అమ్మ భాష' ఉంటుందని కనుక్కున్నా ఈ
రోజుల్లో ఆ అమ్మ భాషనే చులకన గ తీసెయ్యడం ఎంతవరకు సబబో
తల్లి దండ్రులు ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి ఈ సందర్భంలో మన జాతి పిత గాంధీ
చెప్పింది గుర్తు చేసుకోవాలి 'బోధనా మాద్యమంగా మా తృ భాష వుండాలి
'అని.'విదేశి భాషలు మన పిల్లల పై తీవ్ర వత్తిడిని కలుగాచేస్తున్నాయి
తల్లి స్తన్యం బిడ్డ యెదుగు దలకు యెంత
ముఖ్యమో ,మాతృ భాష కూడా అంటే ముఖ్యం అని ఆయన ఆ రోజుల్లోనే చాల సార్లు
వక్కాణించారు .మరో జన్మంటూ వుంటే తెలుగు భాష నా మాతృ భాష గ కావాలి అని
ప్రతి తెలుగు వాడు అనుకొనే స్థాయిలో ఈ తేనే తెలుగు భాషోద్యమం
ఊపందుకోవాలని ఆశిస్తూ
ఇక నా గురించి
నేను ఇప్పటి దాకా చాల కవితలు,కధలు రాసాను .వాటిలో కొన్ని శీర్షికలు
-కరెంటు కవితలు,(ప్రస్తుత పరిస్తుతుల పై )కేబుల్ కవితలు ,కార్గిల్ కవితలు
(కార్గిల్ యుద్ధం పైన ),హైకూలు ,నానీలు ,న్యూమరిక్కులు ,జై సి రంజీవ
(మెడికల్ ప్రొఫెస్సిఒన్ పై న )రాజకీయాలు ,నేతలపై -'వోట్లు రాలు కాలం '
'రోటరీ శతకం '(రోటరీ ఉద్యమంపై )
తెలుగు ని చులకన చెయ్యడం పైన నా కవిత
ఇంగ్లీష్ తెగుల్
ఇంగ్లి పీచు చీడ పట్టిన తెలుగు భాష
ప్రతి ఏటా మాతృ భాషా ఉత్సవాల కం ట శోష
మమ్మీ డాడీల సంస్కృతికి బలైన అమ్మ భాష
భావితరాలకు కానివ్వకండి తెలుగు ఒక ఘోష
చేయకండి దేశ భాష లందు తెలుగు లెస్సు భాష
డా .రమణ యశస్వి
ప్రొఫెసర్ అఫ్ ఆర్తో
సిద్ధార్థ మెడికల్ కాలేజీ
విజయవాడ
ఉద్దేశ్యం .ఇప్పటికీ మాతృ భాష పరిరక్షణకు రాజ్యాంగం నిర్దేసిన్చిన రీతిలో
పరిపాలన మన రాష్ట్రం లో జరగడం లేదు .ఉదాహరణకి 2003 లో వచ్చిన GO ప్రకారం
వున్నత పాఠశాలా స్థాయి
వరకు తెలుగును ఒక పాఠ్యాం శం గా తప్పనిసరి చేస్తూ ఇచిన go ఇది. దాన్ని
ఇప్పటి వరకు అమలు చేయలేదు .ఇంగ్లీష్ తో పాటు మాతృ భాష ని సమంగా
నేర్పించినపుడే పిల్లల ఆలోచనా పరిధి పెరుగుతుంది త్రిభాషా సూత్రం దిశగా
మనం కదలాలి .అందుకు రాజకీయ మనసు ,ప్రజల వత్తిడి కలిసిరావాలి
తమిళనాడు లో లాగా భాషోద్యమ పవనాలు బలం గ వీయాలి .రేపు జరగబోయే ప్రపంచ
తెలుగు మహాసభలు ఇందుకు దోహదం చేసేలా ప్రణాలికలు సిద్ధం చేయాలి .మాత్రు
భాషోద్యమం మరింత శక్తి సంపన్న మయ్యేలా ఈ తెలుగు మహాసభలు పునాది వెయ్యాలి
ప్రాధమిక పా ట శాలల్లో గురువులు తెలుగునినేర్పించాడం నుండి ఈ ఉద్యమం
మొదలవ్వాలి .'జాని జాని ఎస్ పాప 'తో కాకుండా' చేతి వెన్న ముద్ద చెంగల్వ
పూదండ' వంటి గేయాలతో బాల్యాన్ని ఆరంభింపచేయాలి .మ న భాష సజీవం గా
ఉండాలంటే భావి తరాలకు దానితో అనుభంధమేర్పడాలి తెలుగు భాషా బోధకులకు
విలువనిచి వారికి పదోన్నతులు ,గౌరవ పురస్కారాలు ,ఇస్తే తెలుగు ని వారే
ఇనుమన్దిమ్ప చేస్తారు .'వుమ్మ నీరులోనే అమ్మ భాష' ఉంటుందని కనుక్కున్నా ఈ
రోజుల్లో ఆ అమ్మ భాషనే చులకన గ తీసెయ్యడం ఎంతవరకు సబబో
తల్లి దండ్రులు ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి ఈ సందర్భంలో మన జాతి పిత గాంధీ
చెప్పింది గుర్తు చేసుకోవాలి 'బోధనా మాద్యమంగా మా తృ భాష వుండాలి
'అని.'విదేశి భాషలు మన పిల్లల పై తీవ్ర వత్తిడిని కలుగాచేస్తున్నాయి
తల్లి స్తన్యం బిడ్డ యెదుగు దలకు యెంత
ముఖ్యమో ,మాతృ భాష కూడా అంటే ముఖ్యం అని ఆయన ఆ రోజుల్లోనే చాల సార్లు
వక్కాణించారు .మరో జన్మంటూ వుంటే తెలుగు భాష నా మాతృ భాష గ కావాలి అని
ప్రతి తెలుగు వాడు అనుకొనే స్థాయిలో ఈ తేనే తెలుగు భాషోద్యమం
ఊపందుకోవాలని ఆశిస్తూ
ఇక నా గురించి
నేను ఇప్పటి దాకా చాల కవితలు,కధలు రాసాను .వాటిలో కొన్ని శీర్షికలు
-కరెంటు కవితలు,(ప్రస్తుత పరిస్తుతుల పై )కేబుల్ కవితలు ,కార్గిల్ కవితలు
(కార్గిల్ యుద్ధం పైన ),హైకూలు ,నానీలు ,న్యూమరిక్కులు ,జై సి రంజీవ
(మెడికల్ ప్రొఫెస్సిఒన్ పై న )రాజకీయాలు ,నేతలపై -'వోట్లు రాలు కాలం '
'రోటరీ శతకం '(రోటరీ ఉద్యమంపై )
తెలుగు ని చులకన చెయ్యడం పైన నా కవిత
ఇంగ్లీష్ తెగుల్
ఇంగ్లి పీచు చీడ పట్టిన తెలుగు భాష
ప్రతి ఏటా మాతృ భాషా ఉత్సవాల కం ట శోష
మమ్మీ డాడీల సంస్కృతికి బలైన అమ్మ భాష
భావితరాలకు కానివ్వకండి తెలుగు ఒక ఘోష
చేయకండి దేశ భాష లందు తెలుగు లెస్సు భాష
డా .రమణ యశస్వి
ప్రొఫెసర్ అఫ్ ఆర్తో
సిద్ధార్థ మెడికల్ కాలేజీ
విజయవాడ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి